2023-05-05 19:37:38
ఆహారమే ఆరోగ్యము:
*_ ఓవర్ బ్లీడింగ్ తగ్గాలంటే.. _*
ఈ సమస్య రక్తహీనత ఎక్కువగా ఉన్నవారిలో, మానసికమైన వత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో తరచుగా వస్తూ ఉంటుంది. కొందరికి గర్భకోశానికి కంతులు (ఫైబ్రాయిడ్స్) ఉండి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. మరికొందరిలో ఎండోక్రైన్ గ్రo ధులు సరిగా పని చేయకపోవడం వలన కూడా రావచ్చుహార్మోన్స్ సరిగా ఉత్పత్తి కానందువల్ల వస్తుంది .
*_ చిట్కాలు::--_*
*_బ్లీడింగ్ అయ్యే రోజులలో ఐసు ముక్కలు గుడ్డలో పెట్టి, పొత్తికడుపు భాగం అంతా పరిస్తే మంచిది. అలా 15, 20 ని॥లు ఉంచితే సరిపోతుంది. మధ్యలో గుడ్డను త్రిప్పితే సరిపోతుంది) ఆ చల్లదనాన్ని తట్టుకోవడానికి రక్తప్రసరణలో మార్పు రావడం వల్ల బ్లీ డింగ్ తగ్గుతుంది. ఇలా 3, 4 సార్లు వేసుకోవచ్చు._*
*_2) ప్రతి రోజు 1, 2 నెలల పాటు తొట్టి స్నానం చేస్తే పూర్తిగా తగ్గుతుంది. ప్లాస్టిక్ తొట్టిగానీ, సిమెంటు తొట్టిగానీ, (2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వైశాల్యం) ఉంటే అందులో నీళ్ళు పోసి పిర్రలు ఆనించి కూర్చుని కాళ్ళను బయటకు వ్రేలాడేసి ఉంచాలి. ఆ నీళ్ళలో మీ పొత్తి కడుపు భాగం నుండి తొడల వరకు ఉండి మిగతా భాగం తడవకుండా ఉంటుంది. ఇలా 20 ని॥ల పాటు ఉండి తరువాత లేవొచ్చు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే తొట్టి స్నానం చేయాలి.
3) రక్తం బాగా పట్టే ఆహార నియమాలు ఆచరిస్తే మంచిది. ఇలా 2, 3 నెలలు ప్రయత్నించినా తగ్గక పోతే వైద్యుని సంప్రదించడం మంచిది._*
*_4) కొబ్బరి పీచు కాల్చి బూడిద చేసి జల్లించి కొని నిల్వ చేసుకొని ఒక చెంచా మోతాదుగా ఒక గ్లాసు మజ్జిగలో కలిపి మూడు పూటలా వాడాలి తగ్గేవరకు._*
*_5) బాగా పండిన అరటి పండులో 30 ,40 గ్రాముల నెయ్యిని వేసి మెత్తగా పిసికి, దాని మూడు భాగాలు చేసి మూడు పూటలా వాడాలి._*
*_6) దొoడఆకు రసం 30ml మజ్జిగ లో కలుపు కోని త్రాగాలి._*
*_7) ఉత్తరేణి ఆకు రసం 20 ml మజ్జిగ లో త్రాగాలి._*
*_8) తగ్గే వరకు మసాలాలు మాంసాహారం తినకూడదు_*
*_9) కాసీసా భస్మ 2, 3చిటికలు బియ్యం కడిగి న నీటిలో కలిపి రోజుకు 3, 4సార్లు వాడాలి._*
వివరాలకు Cell :9949363498
కేశవర్ధిని
****
వెంట్రుకలకోసం,ఒత్తుగా పెరగడానికి, వెంట్రుకలు ఛిట్లిపొకుండా,రాలకుండా వుండటానికి, వెంట్రుకల యెక్క కుదుళ్ళు బలిష్ఠంగా వుండటానికి, పొడవు పెరగటానికి, వెంట్రుకలు ఆరొగ్యంగా వుండటానికి.
ఈ తైలం చేయు విధానం :
1, పచ్చి గుంటగలగరాకు రసం లీటర్
2, పచ్చి ఉసిరికాయల రసం లీటర్
3, పచ్చి గోరింటాకు రసంలీటర్
4,పచ్చి నీలి ఆకులకషాయం లీటర్
5,పచ్చి మందారపూవుల రసములీటర్
6, గురుగింజల కషాయం లీటర్
7, కరక్కాయపెచ్చుల కషాయం లీటర్
8, మామిడికాయజీడి రసం లీటర్
9, తెల్లఉల్లిగడ్డలరసం లీటర్
10 మర్రిఊడలకషాయం లీటర్
11,లోహా భస్మం 1/4 kg
12, తానికాయ పెచ్చుల కషాయం లీటర్
ఈ పై చెప్పిన వస్తువులు మహా శక్తివంతమైనవి, , ఈ అన్ని పచ్చివి దంచి రసం తీసుకోవాలి
కషాయం చేయడం
కషాయం చేయాల్సిన వస్తువులు తిసుకొని ఈ పదార్దానికి 8 రెట్లునీరు పొసి 2 రెట్లు వుండేటట్లుగా మెల్లగా కాచుకొని తైలంలో కలుపుకొవాలి ) ఇలా చెప్పినవన్నీ మంచి నాణ్యమైనవి తిసుకొని, ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని ఇందులో నల్లనువ్వుల నూనె, 5 లీటర్లు వేసుకొని సన్నని మంట పైన చెయుచూ, పై చెప్పిన కషాయాలు రసాలు ఇగిరిపొయేవరకూ మరిగించి, కేవలం నూనె మాత్రమే మిగిలేలా చుసుకొని దించుకొని వడపొసి, ఈ నూనె ని గాజు సీసాలో భద్రపరుచుకొవాలి ఈ నూనె 2, 3 లీటర్లు మీకు మిగలవచ్చును అది కూడా జాగ్రత్తగా చేస్తే లేకుంటే ఇంకా నూనె తగ్గే అవకాశం వుంది. ఈ గొప్ప తైలాన్ని వెంట్రుకల యెక్క కుదుళ్ళకు రాసుకొని మెల్లగా 5 నిముషాలు మర్దన చేయాలి,
శీకాకాయ100 గ్రా మరియు కుంకుడుకాయ 400గ్రా మెత్తగా దంచి కలిపి తల స్నానం చేయాలి.
మీరు చేసుకొలేని పక్షంలో మా దగ్గర తిసుకొగలరు speed. post ద్వారా పంపగలము 1300 /500ml
Arogya samasya lalu call
K.Hanmanthrao panthulu
cell.9949363498:
ఆరోగ్య చిట్కాలు:
కామ చూడామణి రసం...కోరికలను పెంచుతుంది
కారణాలు ఏవైనా కావచ్చు, దురలవాట్లకులోనైనాక ఆరోగ్యసమస్యలే కాక శృంగార సమస్యలు కూడా మనిషిలో ఉత్పన్నమౌతాయి. శృంగార సమస్యలను దూరం చేయడంలో ఆయుర్వేదం ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొన్నారు. అది కూడా "కామ చూడామణి రసం"తో.
ఇది కేవలం పురుషులకే కాకుండా స్త్రీలకు కూడా ఎంతో లాభదాయకమని వారు తెలిపారు. గర్భాశయం, అండాశ యం, యోని ఇతర అవయవాలకు పటుత్వాన్ని కూడా పెంచుతుంది. అంతే కాకుండా స్థనాలను బలిష్టంగా, గుండ్రంగానూ వుంచుతుంది.
ఇంతేకాకుండా స్త్రీలలో నెలసరి ఋతుక్రమాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది. ఏ విధంగానైతే పరుషులలో తమ పురుషాంగాన్ని పటుత్వంగా ఉంచుతుందో అదేవిధంగా స్త్రీలలో కూడా వారి స్త్రీత్వాన్ని బలిష్టంగా వుంచుతుంది. ఏ వయసు వారైనా, ఏ ఋతువులోనైనా కూడా వైద్యుల సలహా మేరకు ఈ మందును తీసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.
201 viewsK.HanmanthraoPanthulu cell.9949363498, 16:37